Karthikeya 2: కృష్ణా ట్రాన్స్.. గూస్బంప్స్ ఖాయం
నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ2’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమాలోని ‘కృష్ణా ట్రాన్స్ లిరికల్ వీడియో’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ వింటే గూస్బంప్స్ ఖాయం.
Published : 19 Aug 2022 14:28 IST
Tags :