Karthikeya 2: మూడేళ్లు చెమటలు చిందించాం: నిఖిల్‌

కొవిడ్‌ సమయంలోనూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మూడేళ్లపాటు చేసిన కృషి ఫలితమే ‘కార్తికేయ 2’ అని అంటున్నారు హీరో నిఖిల్‌. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. చందు మొండేటి దర్శకుడు. జులై 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌-1ని విడుదల చేశారు. ఆ విశేషాలేంటో చూద్దామా?

Published : 25 Jun 2022 17:25 IST

కొవిడ్‌ సమయంలోనూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మూడేళ్లపాటు చేసిన కృషి ఫలితమే ‘కార్తికేయ 2’ అని అంటున్నారు హీరో నిఖిల్‌. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. చందు మొండేటి దర్శకుడు. జులై 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌-1ని విడుదల చేశారు. ఆ విశేషాలేంటో చూద్దామా?

Tags :

మరిన్ని