Kartika Mahotsavam: ‘ఈటీవీ’లో క్షీరాబ్ది ద్వాదశిన శ్రీరంగనాథ అష్టోత్తరం
శయనించిన శ్రీమహావిష్ణువే శ్రీరంగనాథుడు. ఆయన యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన తులసి ఉండే బృందావనంలోకి ప్రవేశించిన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తికమాసంలోకెల్ల అత్యంత పవిత్రదినమైన ఈరోజు ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్ / ఈటీవీ తెలంగాణ’లో సా.6.15 నుంచి 7గం.వరకు ‘కార్తిక మహోత్సవం’లో విష్ణు అష్టోత్తర పారాయణం ఉంటుంది. ‘ధర్మం-మర్మం’లో కురుక్షేత్రం తర్వాత పాండవులు ఎంతకాలం పాలించారు? ఎలా తనువులు చాలించారు? స్వర్గారోహణ పర్వం విశేషాంశాలపై శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచిస్తారు.
Published : 04 Nov 2022 14:07 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం