Kartika Mahotsavam: ‘ఈటీవీ’లో క్షీరాబ్ది ద్వాదశిన శ్రీరంగనాథ అష్టోత్తరం

శయనించిన శ్రీమహావిష్ణువే శ్రీరంగనాథుడు. ఆయన యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన తులసి ఉండే బృందావనంలోకి ప్రవేశించిన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తికమాసంలోకెల్ల అత్యంత పవిత్రదినమైన ఈరోజు ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ / ఈటీవీ తెలంగాణ’లో సా.6.15 నుంచి 7గం.వరకు ‘కార్తిక మహోత్సవం’లో విష్ణు అష్టోత్తర పారాయణం ఉంటుంది. ‘ధర్మం-మర్మం’లో కురుక్షేత్రం తర్వాత పాండవులు ఎంతకాలం పాలించారు? ఎలా తనువులు చాలించారు? స్వర్గారోహణ పర్వం విశేషాంశాలపై శ్రీమాన్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచిస్తారు.

Published : 04 Nov 2022 14:07 IST

Kartika Mahotsavam: ‘ఈటీవీ’లో క్షీరాబ్ది ద్వాదశిన శ్రీరంగనాథ అష్టోత్తరం

Tags :

మరిన్ని