Kashmir: పౌరులు, కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు.. షోపియాన్‌వాసుల ఆందోళన

కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. 4 రోజుల వ్యవధిలోనే ముష్కరులు ముగ్గుర్ని బలి తీసుకున్నారు. మృతుల్లో ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్‌వాసులు కాగా, ఒకరు కశ్మీరీ పండిట్ ఉన్నారు. పౌర హత్యలకు నిరసనగా షోపియాన్ వాసులు ఆందోళన చేపట్టారు.

Published : 18 Oct 2022 17:09 IST

Tags :

మరిన్ని