Kashmir: పౌరులు, కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు.. షోపియాన్వాసుల ఆందోళన
కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. 4 రోజుల వ్యవధిలోనే ముష్కరులు ముగ్గుర్ని బలి తీసుకున్నారు. మృతుల్లో ఇద్దరు ఉత్తర్ప్రదేశ్వాసులు కాగా, ఒకరు కశ్మీరీ పండిట్ ఉన్నారు. పౌర హత్యలకు నిరసనగా షోపియాన్ వాసులు ఆందోళన చేపట్టారు.
Published : 18 Oct 2022 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్