Kashmir: ఉగ్రవాదంపై కశ్మీర్వాసుల తుపాకీ గురి..!
జమ్మూ కశ్మీర్లోని మైనార్టీలపై పాకిస్థాన్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు కశ్మీర్ వాసులు నడుం బిగించారు. సైన్యం, పోలీసులు వచ్చేవరకు ఆగకుండా.. తామే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ముష్కరుల నుంచి ఆత్మరక్షణ కోసం తుపాకీ పట్టారు. విశ్రాంత సైనికులు వీరికి తుపాకీ వినియోగించడంపై శిక్షణనిస్తున్నారు.
Published : 05 Jan 2023 16:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్