Kashmir: ఉగ్రవాదంపై కశ్మీర్‌వాసుల తుపాకీ గురి..!

జమ్మూ కశ్మీర్‌లోని మైనార్టీలపై పాకిస్థాన్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు కశ్మీర్ వాసులు నడుం బిగించారు. సైన్యం, పోలీసులు వచ్చేవరకు ఆగకుండా.. తామే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ముష్కరుల నుంచి ఆత్మరక్షణ కోసం తుపాకీ పట్టారు. విశ్రాంత సైనికులు వీరికి తుపాకీ వినియోగించడంపై శిక్షణనిస్తున్నారు.

Published : 05 Jan 2023 16:44 IST

Tags :

మరిన్ని