TRS to BRS: తెరాస.. ఇక భారత్‌ రాష్ట్ర సమితి: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో తెరాస.. భారత్‌ రాష్ట్ర సమితి (BRS)గా మారనుంది. 

Published : 05 Oct 2022 15:27 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో తెరాస.. భారత్‌ రాష్ట్ర సమితి (BRS)గా మారనుంది. 

Tags :

మరిన్ని