CM KCR: సచివాలయ నిర్మాణ పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్
తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. భవనం అంతా కలియతిరిగారు. పనుల పురోగతిపై ఆరా తీసిన సీఎం.. పలు సూచనలు చేశారు. గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Published : 24 Jan 2023 19:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?