Telangana news: నా కుమారుడు కనిపించడం లేదు.. డీజీపీకి కేసీఆర్‌ అన్న కుమార్తె ఫిర్యాదు

తన కుమారుడు కనిపించకపోవడంపై డీజీపీ అంజనీకుమార్‌ (DGP Anjanikumar)తో చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్య రావు (Ramya Rao) డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రమ్య రావు.. అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు అనుమతించడంతో కార్యాలయం లోపలికి వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Updated : 04 Feb 2023 20:14 IST

Tags :

మరిన్ని