KCR Nutrition Kit: గర్భిణీల్లో రక్తహీనత నియంత్రణకు సర్కారు సరికొత్త పథకం
గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. వీటిని ఇప్పటికే సంబంధిత జిల్లాలకు అధికారులు చేరవేశారు. బుధవారం స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు న్యూట్రిషన్ కిట్లను అందజేయనున్నారు. సుమారు రూ.50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు లక్షా 25 వేల మందికి లబ్ధి చేకూరనుంది.
Published : 20 Dec 2022 22:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీ విమర్శలు.. రాహుల్ గాంధీ యూటర్న్
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
-
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం