National Anthem: సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ గీతాలాపాన చేశారు.

Published : 16 Aug 2022 11:47 IST
Tags :

మరిన్ని