Bandi sanjay: ‘పోడు’ సమస్యలకు కేసీఆర్ విధానాలే కారణం: బండి సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలే రాష్ట్రంలో పోడుభూముల సమస్యలకు ప్రధాన కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సమస్య పరిష్కరిస్తామని గతంలో ఎన్నోసార్లు హామీ ఇచ్చిన కేసీఆర్.. నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని వేములవాడలో బండి సంజయ్ విమర్శించారు. పోడుదారుల మీదకు అటవీ అధికారులను ప్రభుత్వమే ఎగదోస్తోందని బండి ఆరోపించారు.
Published : 24 Nov 2022 18:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి