CM KCR: దిల్లీలోనే కేసీఆర్.. వసంత్ విహార్లో భారాస కార్యాలయం పనుల పరిశీలన
దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు వసంత్ విహార్లో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను కేసీఆర్ పర్యవేక్షించారు. ‘తెరాస’ పేరును ‘భారాస’గా మార్చుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... వసంత్ విహార్లో జరుగుతున్న కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత తదితర నేతలు ఉన్నారు.
Published : 12 Oct 2022 19:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్