Yashwant Sinha: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్.. జలవిహార్ వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి జలవిహార్ వరకు తెరాస నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. బేగంపేట, రాజ్భవన్, ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టారు.
Published : 02 Jul 2022 13:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా