Yashwant Sinha: యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్‌.. జలవిహార్‌ వరకు భారీ ర్యాలీ

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు తెరాస నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. బేగంపేట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టారు.

Published : 02 Jul 2022 13:21 IST

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు తెరాస నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. బేగంపేట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టారు.

Tags :

మరిన్ని