Kerala: రోడ్డుపై గుంతలో నిలిచిన నీటిలోనే స్నానం, యోగా.. ఎమ్మెల్యే ఎదుట వ్యక్తి నిరసన!

కేరళలోని మలప్పురంకు చెందిన ఓ వ్యక్తి రోడ్లపై గుంతల అంశంలో వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుపై గుంతలో నిలిచిన నీటిలో స్నానం, యోగా చేస్తూ నిరసనకు దిగారు. ఆ దారి వెంట వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే ఎదురుగా ఆ వ్యక్తి ఈ వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు.

Published : 10 Aug 2022 15:36 IST

కేరళలోని మలప్పురంకు చెందిన ఓ వ్యక్తి రోడ్లపై గుంతల అంశంలో వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుపై గుంతలో నిలిచిన నీటిలో స్నానం, యోగా చేస్తూ నిరసనకు దిగారు. ఆ దారి వెంట వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే ఎదురుగా ఆ వ్యక్తి ఈ వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు.

Tags :

మరిన్ని