Kerala: రోడ్డుపై గుంతలో నిలిచిన నీటిలోనే స్నానం, యోగా.. ఎమ్మెల్యే ఎదుట వ్యక్తి నిరసన!
కేరళలోని మలప్పురంకు చెందిన ఓ వ్యక్తి రోడ్లపై గుంతల అంశంలో వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుపై గుంతలో నిలిచిన నీటిలో స్నానం, యోగా చేస్తూ నిరసనకు దిగారు. ఆ దారి వెంట వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే ఎదురుగా ఆ వ్యక్తి ఈ వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు.
Published : 10 Aug 2022 15:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?