Britain: భారీ త్రివర్ణపతాకంతో.. ఖలీస్థానీ వేర్పాటువాదులకు గట్టి బదులు!
వారిస్ పంజాబ్ దే చీఫ్, జర్నయిల్ సింగ్ భింద్రన్వాలే-2గా భావిస్తున్న అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు వేట సాగుతున్న తరుణంలో.. ఖలిస్థాన్ సానుభూతిపరులు బ్రిటన్లో బరితెగించారు. భారత జాతీయ జెండాను అగౌరవపర్చారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించగా.. ఇలాంటి దుశ్చర్యలకు తమ దేశంలో స్థానం లేదని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది.
Updated : 20 Mar 2023 15:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు