Khammam: గోళ్లపాడు కాలువ పునరుద్ధరణ.. ఖమ్మానికి కొత్తఅందాలు

మురికి కూపంగా మారి ఖమ్మం నగరవాసులకు దశాబ్దాలుగా పట్టి పీడించిన గోళ్లపాడు కాలువ.. ఇప్పుడు ఆహ్లాదకరంగా మారింది. కాలువ ఆధునీకీకరణతో ముగ్ధ మనోహరంగా మారింది. నాటి మురికికూపం నుంచి నేడు నగరం మురిసేలా జరిగిన అభివృద్ధి.. ఖమ్మం ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేటాయించిన రూ.100 కోట్ల ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు గోళ్లపాడు ఛానెల్‌కు సరికొత్త వైభవాన్ని తెచ్చాయి.

Published : 01 Mar 2023 11:46 IST

Tags :

మరిన్ని