Khammam: గోళ్లపాడు కాలువ పునరుద్ధరణ.. ఖమ్మానికి కొత్తఅందాలు
మురికి కూపంగా మారి ఖమ్మం నగరవాసులకు దశాబ్దాలుగా పట్టి పీడించిన గోళ్లపాడు కాలువ.. ఇప్పుడు ఆహ్లాదకరంగా మారింది. కాలువ ఆధునీకీకరణతో ముగ్ధ మనోహరంగా మారింది. నాటి మురికికూపం నుంచి నేడు నగరం మురిసేలా జరిగిన అభివృద్ధి.. ఖమ్మం ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన రూ.100 కోట్ల ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు గోళ్లపాడు ఛానెల్కు సరికొత్త వైభవాన్ని తెచ్చాయి.
Published : 01 Mar 2023 11:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు