Hyderabad: పురుగులన్నం.. టీచర్ తీరుపై ఠాణా మెట్లెక్కిన చిన్నారి
భయంతోనో.. బెరుకుతోనో.. కళ్ల ముందు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండటం స్వయం కృతాపరాధమే..! ప్రశ్నించేతత్వాన్ని మరిచి, చుట్టూ జరిగే తప్పులపై ఉదాసీనత ఉంటే అధర్మమే పైచేయి సాధిస్తుంది. బాధ్యతారాహిత్యం మనకెందుకులే అనే ధోరణి పెరిగిపోతున్న నేటి తరానికి.. ఓ చిన్నారి తెగువ శభాష్ అనిపిస్తోంది. బడిలో కొందరి నిర్లక్ష్యవైఖరిపై ఆ చిట్టిగళం సర్కారునే కదిలించింది. అధికారుల కళ్లు తెరిపించి అన్యాయాన్ని ప్రపంచానికి చూపించింది.
Updated : 09 Dec 2022 13:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?