Britain: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధం
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో తొలి రాజు పట్టాభిషేకం శనివారం జరగబోతోంది. బ్రిటన్ (Britain) రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ చేస్తారు. 1953 తర్వాత బ్రిటన్లో ఇదే తొలి పట్టాభిషేకం! నిరాడంబరంగా జరగబోతున్న ఈ వేడుకలో ఛార్లెస్తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.
Updated : 05 May 2023 17:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)