TS News: కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారారు..: మంత్రి సత్యవతి ఫైర్‌

ప్రజల్లో తిరుగుబాటు రాకముందే బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు నాణ్యతపై ఉమ్మడి సర్వేకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.  ఈ మేరకు కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారారని.. ప్రతీ విషయంలోనూ అవగాహ లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి ధ్వజమెత్తారు.

Published : 27 Sep 2022 19:48 IST

ప్రజల్లో తిరుగుబాటు రాకముందే బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు నాణ్యతపై ఉమ్మడి సర్వేకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.  ఈ మేరకు కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారారని.. ప్రతీ విషయంలోనూ అవగాహ లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని