Kishan Reddy: మెదక్ - కాచిగూడ ప్యాసింజర్ రైలును ప్రారంభించిన కిషన్‌ రెడ్డి

రైల్వే సౌకర్యం కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న మెదక్ వాసుల కల ఇక నేరవేరనుంది. పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మెదక్ కాచిగూడ ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 

Published : 23 Sep 2022 17:12 IST

రైల్వే సౌకర్యం కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న మెదక్ వాసుల కల ఇక నేరవేరనుంది. పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మెదక్ కాచిగూడ ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 

Tags :

మరిన్ని