TS News: మాది తెరాసపై యుద్ధం కాదు.. ప్రజల తరఫున పోరాటం: కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు ప్రధాని మోదీపై ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా.. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తాము తెరాసపై యుద్ధం చేయడం లేదని... ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Published : 16 Aug 2022 20:46 IST
Tags :

మరిన్ని