Kishan Reddy: అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తాం: కిషన్‌రెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ భీమవరం వచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధానికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.

Published : 04 Jul 2022 13:02 IST

Tags :

మరిన్ని