Kishan Reddy: తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం అనుమతి కావాలా?: కిషన్రెడ్డి
గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా తెరాస సర్కారు అడ్డుగా నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం అయ్యేవరకు రాష్ట్రం అభివృద్ధి జరగదని విమర్శించారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Published : 14 May 2022 20:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్