Kishan Reddy: తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం అనుమతి కావాలా?: కిషన్‌రెడ్డి

గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా తెరాస సర్కారు అడ్డుగా నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ పాలన అంతం అయ్యేవరకు రాష్ట్రం అభివృద్ధి జరగదని విమర్శించారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. 

Published : 14 May 2022 20:16 IST

Tags :

మరిన్ని