Rajagopal Reddy: నిధులు ఇవ్వని సీఎం.. మునుగోడుకి ఎలా వస్తారు: రాజగోపాల్‌ రెడ్డి

మునుగోడుకు ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని శాసనసభ వేదికగా ప్రశ్నించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. 

Published : 19 Aug 2022 16:48 IST

మునుగోడుకు ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని శాసనసభ వేదికగా ప్రశ్నించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని