Rajagopal Reddy: మునుగోడు ఉపఎన్నిక.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసమే!: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం వచ్చిందని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికలల్లో కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు అంతం చేయాలన్నారు.

Published : 30 Aug 2022 10:51 IST

మునుగోడు ఉపఎన్నికలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం వచ్చిందని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికలల్లో కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు అంతం చేయాలన్నారు.

Tags :

మరిన్ని