Krishna Vamsi: 21వ సినిమాను ప్రకటించిన కృష్ణ వంశీ..!

క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ తన 21వ సినిమాకు సిద్ధమవుతున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే  రంగమార్తాండ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా  ప్రకటించిన సినిమాలో ఏ కథాంశంతో ముందుకొస్తారో చూడాలి.

Published : 05 Jul 2022 19:00 IST

క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ తన 21వ సినిమాకు సిద్ధమవుతున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే  రంగమార్తాండ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా  ప్రకటించిన సినిమాలో ఏ కథాంశంతో ముందుకొస్తారో చూడాలి.

Tags :

మరిన్ని