KTR: కేంద్రం తీరుకు నిరసనగా భారాస ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపు

రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహారించడం సహా రాష్ట్రంపై.. కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్.. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే పంట ఆరబోత కల్లాల నిర్మాణాలపై కేంద్రం కావాలనే రాద్దాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.

Published : 22 Dec 2022 14:09 IST

రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహారించడం సహా రాష్ట్రంపై.. కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్.. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే పంట ఆరబోత కల్లాల నిర్మాణాలపై కేంద్రం కావాలనే రాద్దాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.

Tags :

మరిన్ని