KTR: కేంద్రం తీరుకు నిరసనగా భారాస ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపు
రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహారించడం సహా రాష్ట్రంపై.. కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్.. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే పంట ఆరబోత కల్లాల నిర్మాణాలపై కేంద్రం కావాలనే రాద్దాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.
Published : 22 Dec 2022 14:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?