KTR: ‘ఆవో దేఖో సీఖో’.. ప్రధాని మోదీకి కేటీఆర్‌ లేఖ

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను లక్ష్యంగా చేసుకొని తెరాస విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో తెరాసపై విమర్శలతోనే సరిపెట్టకుండా తెలంగాణకు ఏం చేశారో? ఏం చేయదలిచారో చెప్పాలని తెరాస డిమాండ్ చేసింది. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రధానికి లేఖ రాశారు.

Published : 01 Jul 2022 21:22 IST
Tags :

మరిన్ని