KTR: మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడు: కేటీఆర్
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమై మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గ్యాస్ , డీజిల్ , పెట్రోల్ ధరల భారం మోపి పక్కదారి పట్టించేందుకు కులం, మతాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోటీపరీక్షల కోసం స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Published : 27 Aug 2022 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా