KTR: అదానీకి మోదీ బ్రోకర్ అని నేనూ చెప్పొచ్చు.. కానీ: కేటీఆర్
కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానీ కోసమే మోదీ పాలసీలు తీసుకువస్తున్నారని.. విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు, పేపర్ లీకేజీ కేసులో సీఎం బ్రోకర్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా? అని నిలదీశారు. తన పీఏ తిరుపతి సొంతూరులో ముగ్గురు గ్రూప్ - 1 పరీక్ష రాస్తే ఒక్కరు కూడా పాస్ కాలేదన్నారు. మల్యాల మండల కేంద్రంలో ఒక్కరు మాత్రమే పాసయ్యారని పేర్కొన్నారు.
Updated : 27 Mar 2023 19:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్