KTR: అదానీకి మోదీ బ్రోకర్‌ అని నేనూ చెప్పొచ్చు.. కానీ: కేటీఆర్‌

కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానీ కోసమే మోదీ పాలసీలు తీసుకువస్తున్నారని.. విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు, పేపర్‌ లీకేజీ కేసులో సీఎం బ్రోకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా? అని నిలదీశారు. తన పీఏ తిరుపతి సొంతూరులో ముగ్గురు గ్రూప్‌ - 1 పరీక్ష రాస్తే ఒక్కరు కూడా పాస్‌ కాలేదన్నారు. మల్యాల మండల కేంద్రంలో ఒక్కరు మాత్రమే పాసయ్యారని పేర్కొన్నారు. 

Updated : 27 Mar 2023 19:08 IST

కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానీ కోసమే మోదీ పాలసీలు తీసుకువస్తున్నారని.. విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు, పేపర్‌ లీకేజీ కేసులో సీఎం బ్రోకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా? అని నిలదీశారు. తన పీఏ తిరుపతి సొంతూరులో ముగ్గురు గ్రూప్‌ - 1 పరీక్ష రాస్తే ఒక్కరు కూడా పాస్‌ కాలేదన్నారు. మల్యాల మండల కేంద్రంలో ఒక్కరు మాత్రమే పాసయ్యారని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని