Mana Nagaram: సరూర్నగర్ స్టేడియంలో ‘మన నగరం’ కార్యక్రమం
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రిజిస్ట్రేషన్, యూఎల్సీ సమస్యలకు సర్కార్ పరిష్కార మార్గం చూపింది. జీవో 118 ద్వారా నామమాత్ర రుసుముతో క్రమబద్దీకరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో మన నగరం కార్యక్రమ వేదికగా ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస సర్కార్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.
Published : 02 Nov 2022 21:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్