KTR: అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: కేటీఆర్‌

స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. 

Published : 04 Jul 2022 12:29 IST

స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు