TS Police: ఆలస్యమైన అభ్యర్థిని.. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చిన ఎస్సై
తెలంగాణలో నేడు నిర్వహించిన ఎస్సై రాతపరీక్షకు ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్న అభ్యర్థిని.. కూకట్పల్లి ఎస్సై శంకర్ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరేలా సహాయం చేశారు. అతడిని ద్విచక్రవాహనంపై కానిస్టేబుల్ సహాయంతో పరీక్ష కేంద్రానికి పంపారు. దీంతో ఎస్సై శంకర్ను పలువురు నెటిజన్లు అభినందించారు.
Published : 07 Aug 2022 19:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!