TS Police: ఆలస్యమైన అభ్యర్థిని.. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చిన ఎస్సై

తెలంగాణలో నేడు నిర్వహించిన ఎస్సై రాతపరీక్షకు ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్న అభ్యర్థిని.. కూకట్‌పల్లి ఎస్సై శంకర్ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరేలా సహాయం చేశారు. అతడిని ద్విచక్రవాహనంపై కానిస్టేబుల్ సహాయంతో పరీక్ష కేంద్రానికి పంపారు. దీంతో ఎస్సై శంకర్‌ను పలువురు నెటిజన్లు అభినందించారు. 

Published : 07 Aug 2022 19:53 IST
Tags :

మరిన్ని