CM KCR: సీఎం కేసీఆర్తో కుమారస్వామి భేటీ.. దేశ రాజకీయాలపై చర్చ!
ప్రగతిభవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ ముగిసింది. నేతలిద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్ పోషించాల్సిన పాత్రపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
Published : 11 Sep 2022 17:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం