CM KCR: సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి భేటీ.. దేశ రాజకీయాలపై చర్చ!

ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ ముగిసింది. నేతలిద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ పోషించాల్సిన పాత్రపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

Published : 11 Sep 2022 17:44 IST

Tags :

మరిన్ని