Laatti: విశాల్‌ ‘లాఠీ’ ప్రీ రిలీజ్‌ వేడుక

విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లాఠీ’ (Laatti). రమణ, నందా సంయుక్తంగా నిర్మించారు. సునయన కథానాయిక. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక తిరుపతిలో ఘనంగా జరిగింది. 

Updated : 19 Dec 2022 22:14 IST

విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లాఠీ’ (Laatti). రమణ, నందా సంయుక్తంగా నిర్మించారు. సునయన కథానాయిక. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక తిరుపతిలో ఘనంగా జరిగింది. 

Tags :

మరిన్ని