Kakinada: కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులు, గర్భిణీల ఇక్కట్లు
గోదావరి జిల్లాల ప్రజలకు, మన్యం వాసులకు ఆరోగ్య ప్రదాయిని అయిన కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి.. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పనిచేయని వ్యాధి నిర్ధరణ యంత్రాలు, పడకల లేమితో రోగులు, గర్భిణీలు పడరాని పాట్లు పడుతున్నారు. వైద్య సేవలు అందక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
Updated : 30 Nov 2022 10:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!