India - China Clashes: భారత్, చైనా సరిహద్దుల్లో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశాలు..!
వాస్తవాధీన రేఖ వెంట లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆగడాలకు సంబంధించి లద్దాఖ్ పోలీసుల రహస్య నివేదిక ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన డ్రాగన్ మరిన్ని ఘర్షణలకు తెగబడే ప్రమాదం ఉన్నట్లు ఆ నివేదిక సారాంశంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది.
Published : 28 Jan 2023 12:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?