Politics: వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

రాష్ట్రంలోని ప్రతి జిల్లా అభివృద్ధి రాజధాని కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి అయిపోదన్నారు. మరోవైపు, ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి తాను స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Updated : 21 Oct 2022 23:30 IST

రాష్ట్రంలోని ప్రతి జిల్లా అభివృద్ధి రాజధాని కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి అయిపోదన్నారు. మరోవైపు, ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి తాను స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని