Politics: వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
రాష్ట్రంలోని ప్రతి జిల్లా అభివృద్ధి రాజధాని కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి అయిపోదన్నారు. మరోవైపు, ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి తాను స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Updated : 21 Oct 2022 23:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్