Karimnagar: స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య.. సీఐ వేధింపులే కారణమంటున్న కుటుంబసభ్యులు

కరీంనగర్ (karimnagar) జిల్లాలో భూవివాదాలు మితిమీరిపోతున్నాయి. భూవివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంతో రియల్టర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఓ భూ వివాదం విషయంలో సీఐ వేధింపుల వల్లే సాంబయ్య అలియాస్‌ శ్యామ్‌ అనే స్థిరాస్తి వ్యాపారి బలవన్మరణానికి పాల్పడినట్టు.. మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Published : 22 Apr 2023 14:45 IST

కరీంనగర్ (karimnagar) జిల్లాలో భూవివాదాలు మితిమీరిపోతున్నాయి. భూవివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంతో రియల్టర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఓ భూ వివాదం విషయంలో సీఐ వేధింపుల వల్లే సాంబయ్య అలియాస్‌ శ్యామ్‌ అనే స్థిరాస్తి వ్యాపారి బలవన్మరణానికి పాల్పడినట్టు.. మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

మరిన్ని