Dharmana Prasada Rao: మాజీ సైనికుల పేరిట విశాఖలో మంత్రి ధర్మాన భూదోపిడీ!
విశాఖను రాజధాని చేయాలంటూ మంత్రి ధర్మాన ఇటీవల ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర వేదికపై ఉద్రిక్త ప్రసంగాలు చేస్తున్నారు. విశాఖ రాజధాని కోసం రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ ‘సిట్ ’ నివేదిక బయటికొచ్చాకే తెలిసింది.. ధర్మాన తపనంతా విశాఖలో అప్పనంగా కొట్టేసిన భూములపైనే అని! అధికారుల్ని అదిరించి, రికార్డులు మార్పించి.. విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన రూ.వందల కోట్ల విలువైన 70 ఎకరాలకు పైగా భూముల్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. విశాఖ రాజధానిగా మారితే.. ఆ భూముల విలువ ఒక్కసారిగా రెండు, మూడింతలు కావడం ఖాయం.
Published : 15 Oct 2022 09:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?