Andhra News: మూడోవంతు ధరకే విశాఖలో సాయిరెడ్డి అల్లుడి భూ కొనుగోళ్లు..!
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భూదోపిడీ చేశారని విశాఖ నగరం కోడై కూస్తోంది. వైకాపా ఉత్తరాంధ్ర ఇప్ఛార్జి హోదాను అడ్డుపెట్టుకుని రాజ్యాంగేతర శక్తిలా రెచ్చిపోయిన కాలంలో.. భూ లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయపి ఆరోపనలు వినిపిస్తున్నాయి. అదే అదునుగా ఆయన కుమార్తె, అల్లుడి కంపెనీ.. మార్కెట్ ధర కంటే మూడో వంతు తక్కువకే భూములు కొన్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
Published : 17 Oct 2022 09:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు