Swagruha Flats: టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు గడువు పొడిగింపు
లాటరీ ద్వారా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను దక్కించుకునేందుకు... టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మొదటి దశలో గత జూన్ లో లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించగా... రెండో దశ కోసం దరఖాస్తుదారుల నుంచి టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించే గడువు బుధవారంతో ముగియడంతో పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించారు.
Published : 28 Oct 2022 10:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?