Morbi bridge: వంతెన దుర్ఘటన.. మోర్బీ, రాజ్‌కోట్‌ బార్ అసోసియేషన్ల కీలక నిర్ణయం!

గుజరాత్ తీగల వంతెన దుర్ఘటనకు సంబంధించి స్థానిక న్యాయవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల తరఫున కేసు వాదించకూడదని మోర్బీ, రాజ్‌కోట్‌ బార్  అసోసియేషన్లు తీర్మానించాయి. ఈ మేరకు న్యాయవాదులు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

Published : 02 Nov 2022 17:49 IST

గుజరాత్ తీగల వంతెన దుర్ఘటనకు సంబంధించి స్థానిక న్యాయవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల తరఫున కేసు వాదించకూడదని మోర్బీ, రాజ్‌కోట్‌ బార్  అసోసియేషన్లు తీర్మానించాయి. ఈ మేరకు న్యాయవాదులు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

Tags :

మరిన్ని