KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో అమరరాజ గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ

ద్వితీయ శ్రేణి నగరాల్లో పరిశంరమలను విస్తరించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ (KTR) శ్రీకారం చుట్టారు. జిల్లాలో అమరరాజ గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్‌ (KTR) నేడు భూమి పూజ చేశారు. 

Updated : 06 May 2023 12:58 IST

ద్వితీయ శ్రేణి నగరాల్లో పరిశంరమలను విస్తరించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ (KTR) శ్రీకారం చుట్టారు. జిల్లాలో అమరరాజ గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్‌ (KTR) నేడు భూమి పూజ చేశారు. 

Tags :

మరిన్ని