Kuppam: ‘ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చి గెలిచాం’: వాడీవేడిగా కుప్పం పురపాలక సమావేశం

‘కుప్పంలో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చి గెలిచాం.!’ ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఓ వైకాపా నేత! అన్నది ఎవరితోనే కాదు.. స్వయంగా మున్సిపల్ కమిషనర్‌తోనే!  ఏకంగా పురపాలక సర్వసభ్య సమావేశంలోనే ఈ మాట చెప్పారు. పనుల్లేవు, బిల్లులు లేవంటూ అధికార పార్టీ నేతలే కుప్పం పురపాలక సమావేశంలో కస్సుబుస్సుమన్నారు.

Updated : 01 Nov 2022 09:34 IST
Tags :

మరిన్ని