Learning Methodology: చదివింది మర్చిపోతున్నారా? మరి ఎలా గుర్తుంచుకోవాలి?
గుర్తుంచుకోవడం.. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు ఇదో పెద్ద సమస్యగా మరింది. అయితే కొందరు విద్యార్థులకు ఒక సారి చెబితే అర్థమవుతుంది.. మరికొందరికి మరోసారి వివరిస్తేనే అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటున్నారు. అలాగే పరీక్ష సమయంలో ఎక్కువ చదివితే, రాస్తే బాగా గుర్తుంటుందని చాలా మంది విద్యార్థులు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనకు తెలిసింది మరో నలుగురికి చెబితేనే వందకు వంద శాతం అందరికి గుర్తుంటుందంటున్నారు ప్రముఖ డాక్టర్ మృదుల కపిల. మరి, అలా ఎలా గుర్తుంటుంది? మనకు తెలిసిన అంశాల్ని ఇతరులతో పంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గుర్తుంచుకున్న వాటిని పరీక్ష సమయంలో ఎలా ప్రదర్శించాలో ? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...!
Updated : 04 Mar 2023 11:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు