Puri Jagannath: టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే మోసం చేశా: పూరీ జగన్నాథ్
లైగర్ పరాజయం తర్వాత ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. ఆ చిత్ర ఆర్థిక లావాదేవీల విషయంలో ఒత్తిడి పెరగడం.. తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి అయోమయం నెలకొంది. ఈ క్రమంలో పూరీ తన జీవితం ఎలా ఉంటుందో చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. తాను ఎవరిని మోసం చేయలేదని, ఎప్పుడైనా మోసం, దగా చేస్తే..... అది తనను నమ్మి టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమేనని లేఖలో పేర్కొన్నారు.
Updated : 26 Oct 2023 16:47 IST
Tags :