PM Modi : విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు మాత్రమే ఆశీనులవుతారు. వేదికపై నుంచే ప్రధాని 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.

Updated : 12 Nov 2022 12:23 IST
Tags :

మరిన్ని