Hyderabad: బిర్యానీలో బల్లి .. నిర్వాహకుడిపై కేసు!

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో  ఓ హోటల్ లోని బిర్యానీలో బల్లి కనిపించడం కలకలం రేపింది.రామ్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేట్‌ రవిచారి బిర్యారీ పార్శిల్‌ తెచ్చుకొని తింటుండగా మధ్యలో బల్లి కనిపించింది. అధికారులకు ఫిర్యాదు చేయగా.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

Published : 27 May 2022 18:03 IST

Hyderabad: బిర్యానీలో బల్లి .. నిర్వాహకుడిపై కేసు!

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు