Alla Ramakrishna: రాజధాని ద్రోహి గో బ్యాక్.. ఎమ్మెల్యే ఆర్కేకు నిరసన సెగ
గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (MLA Alla Ramakrishna)కి నిరసన సెగ తగిలింది. తాడేపల్లి మండలం అంబేడ్కర్ నగర్లో నీటి సమస్యను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వచ్చారు. దీంతో ‘రాజధాని ద్రోహి గో బ్యాక్’ అంటూ పలువురు నినాదాలు చేశారు. రాజధాని లేకపోవడం వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఊహించని పరిణామంతో ఎమ్మెల్యే మధ్యలోనే తన పర్యటనను ముగించుకుని వెళ్లిపోయారు.
Published : 08 Feb 2023 16:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి